Tag: farmers

యూరియాకు రైతుల క్యూ లైన్లు.. “ప్రైవేటు”గా బ్లాక్ చేస్తున్నారా!?

ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..? నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్ వేద న్యూస్, నల్లబెల్లి: రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా…

యాంత్రీకరణ స్కీమ్‌.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..

వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…

తహశీల్ ఆఫీసులో ప్రజలకు ఒక‘లా’..పైరవీకారులకు మరొక‘లా’!

తహశీల్ ఆఫీసులో జనం సమస్యలపై పట్టింపేది? తమ గోడు పట్టించుకోవడం లేదని మండలవాసుల ఆవేదన సామాన్యులకు దూరంగా కార్యాలయం మారిందని ఆరోపణలు వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తహశీల్దారు కార్యాలయంలో పైరవీకారులు రాజ్యమేలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వివిధ…

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా : కురుపాం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం…

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…

యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు

వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…

18 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి

ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన వేద న్యూస్ ,గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్…

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం

రైతులకు శిక్షణ కార్యక్రమం వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లో ఈ రోజు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం పైన విలసాగర్ క్లస్టర్ లోని రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.బోయినిపల్లి మండలం లో ఈ పథకం…

వ్యవసాయం చేస్తున్న వారిలో 36 % కౌలు రైతులే

రైతు స్వరాజ్య వేదిక గుర్తింపునకు నోచని కౌలురైతులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో కౌలు రైతుల గురించి బుధవారం సర్వే చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న…

పీఎంజేజేబీవై రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ రాజు

వేద న్యూస్, వరంగల్: కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి…