Tag: gandhi

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

గాంధీ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యం:కాంగ్రెస్ నేత పైడి కుమార్

కొండపాకలో ఘనంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ ప్రోగ్రామ్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిపెల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రచారం, పాదయాత్ర వేద న్యూస్, కరీంనగర్: మహాత్మాగాంధీ వారసత్వాన్ని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ‘జై బాపు…

గాంధీ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

– బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు వేద న్యూస్, వరంగల్: బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ శాంతియుత పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్…

జాతిపిత గాంధీ

– తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్ – తపాల శాఖ ఆధ్వర్యంలో మెక్కలు నాటిన సిబ్బంది వేద న్యూస్, మరిపెడ: జాతిపిత మహాత్మ గాంధీ యోధుడు అని తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా…

యోధుడు బాపూజీ..నర్సంపేట జనసేన ఆఫీసులో ఘనంగా గాంధీ జయంతి

వేద న్యూస్, వరంగల్/నెక్కొండ: కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ…

బాపూజీ కలలను నెరవేరుద్దాం: సైదా నాయక్

– తపాల శాఖ ఆధ్వర్యంలో ‌చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ వేద న్యూస్, మరిపెడ: తపాల శాఖ ఆధ్వర్యంలో కురవి వీరభద్రస్వామి ఆలయంలో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. భారత ప్రభుత్వం…

కేటీఆర్ ఎంజీఎంను విజిట్ చేయాలి: బీజేపీ నేత అల్లం

– పోచమ్మ మైదాన్‌లో బీజేపీ శ్రేణుల శ్రమదానం – ‘స్వచ్ఛాంజలి’లో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన నాగరాజు వేద న్యూస్, వరంగల్ పోచమ్మ మైదాన్: గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒక…