కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల హామీలను నమ్మొద్దు
గ్రామాలు అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం…