గ్యారంటీ దరఖాస్తులపై ప్రజలకు అవగాహన
వేద న్యూస్, వరంగల్ : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు…