Tag: Government of Telangana

రచయిత అందెశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

వేద న్యూస్, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

వేద న్యూస్, చొప్పదండి: పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా – సబ్బండ వర్గాలకు ప్రజా ప్రభుత్వ అండ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొలిమికుంటలో గ్రామ ఇంచార్జి ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…

బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రోడ్లు భవనాలు…

గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు

వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. ఈ మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ కీర్తన విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ఈ…

వితంతువులు,వికలాంగుల కోసం సర్కార్ నిర్ణయం

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వేద న్యూస్, హన్మకొండ : హన్మకొండ రాంనగర్ లోని నివాసంలో ముఖ్య మంత్రి సహాయం నిధి చెక్కులను లబ్ధిదారులకు 28లక్షల16వేయిల 600 రూపాయల విలువ గల చెక్కులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పంపిణీ చేశారు.…

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

గ్యారంటీ దరఖాస్తులపై ప్రజలకు అవగాహన

వేద న్యూస్, వరంగల్ : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు…