Tag: Hanamkonda

జిల్లా బాస్ ఉండే చోట లిఫ్ట్‌లను పట్టించుకోరా?.. హన్మకొండ కలెక్టరేట్‌లో ఉద్యోగులు, ప్రజల అవస్థలు

హన్మకొండ కలెక్టరేట్‌లో అర్జీదారులు, ఉద్యోగుల అవస్థలు సత్వరమే బాగు చేయించాలని వినతి వేద న్యూస్, హన్మకొండ: అది జిల్లా పాలనాధికారి (ఐఏఎస్) ఉండే ఆఫీసు. నిత్యం జిల్లా బాస్ సదరు డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన పనులకు సంబంధించిన ఆదేశాలు వెలువరిస్తుంటారు. జిల్లా ప్రజలు…

జూలై 29న తొర్రూరులో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం

వేద న్యూస్, వరంగల్: జూలై 29న తొర్రూర్ పట్టణంలో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం నిర్వహించనున్నట్టు సూర్య ఫెర్టిలిటీ ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఐయూఐ సెంటర్ వారు వెల్లడించారు. సంతాన సమస్యలున్న వారు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నకు హాజరుకావాలని సూచించారు.…

‘సంజీవని’ ఆస్పత్రిలో ‘సూర్యా’  ఫ్రీ ఇన్‌ఫెర్టిలిటీ క్యాంప్‌నకు స్పందన

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంగళవారం ఫ్రీ ఇన్‌ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. సూర్యా ఫెర్టిలిటీ సెంటర్ ఇందిరా ఐవీఎఫ్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉచిత ఇన్ ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ సంప్రదింపుల…

నిరుద్యోగ యువతులకు గొప్ప సదవకాశం.. 35 రోజుల పాటు శిక్షణ, అనంతరం ఉపాధి.. ఎక్కడంటే?

వేద న్యూస్, వరంగల్: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వారు నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి 35 రోజుల పాటు…

ధర్మసాగర్‌లో మురుగుకాలువ ధ్వంసమైనా ‘ప్రత్యేక’ పాలనలో పట్టింపేది?

సదరు కాలువలోనే చనిపోయిన పంది.. 4రోజులుగా దుర్వాసన పట్టించుకోని పంచాయితీ అధికారులు వేద న్యూస్, వరంగల్ : ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలకు మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులను నియమించింది.…

‘బంధన్’పై విచారణ, చర్యలకు ఆదేశాలు.. ఎవరిచ్చారో తెలుసా?

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి.. నివేదిక సైతం పంపాలని హనుమకొండ డీ ఎం.హెచ్ వో కు సూచన వేద న్యూస్, వరంగల్: బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడులింగబత్తిని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు…

సహృదయత చాటుకున్న చింతలపల్లి గ్రామస్తులు

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ప్రజలు తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి తిరుపతమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కందుకూరి తిరుపతమ్మ కొడుకు వీరభద్రయ్య కుటుంబం కూలినాలి చేసుకుంటూ ముందుకు…

‘రేషన్’ సర్వే నుంచి సెక్రెటరీలను మినహాయించాలని ఎంపీడీవోకు వినతి

వేద న్యూస్, వరంగల్: రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పనకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు…

పీఎంజేజేబీవై రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ రాజు

వేద న్యూస్, వరంగల్: కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై హన్మకొండ కలెక్టర్ కు టీఎన్జీవోస్ వినతి

వేద న్యూస్, ఓరుగల్లు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ తన పరిధి లోని సమస్యలపై సానుకూలంగా…