Tag: Hanamkonda

పీహెచ్‌సీ భవనంలో జీపీ: సెక్రెటరీ నరేశ్

వేద న్యూస్, హన్మకొండ: మండలకేంద్రంలో సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగు తున్న గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఒక భవనంలోకి మార్చినట్టు పంచాయతీ కార్యదర్శి ఇంజపల్లి నరేష్ తెలిపారు. గ్రామపంచా యతీ…

ఉద్యమమే ఊపిరిగా..విద్యార్థి దశ నుంచి శ్యామ్ పోరుబాట

లాఠీచార్జ్‌లు, కేసులు లెక్కలు చేయని ఉద్యమకారుడు కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి ఊతంగా.. మలిదశ ఉద్యమకారుడిగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కీలక పాత్ర ‘కాలేజీ టు విలేజి’ ద్వారా గ్రామగ్రామాన ‘తెలంగాణ వాదం’ ప్రచారం ఆ‘నాటి’ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సెల్…

ప్రత్యేక అధికారి పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, హన్మకొండ /దామెర: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నారు. అందు లో భాగంగా బుధవారం దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి( స్పెషల్ ఆఫీసర్) కే.వీ.రంగా చారి…

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో అన్నదానం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన వైద్య ఉద్యోగిని జూలూరి రమాదేవి, ఆమె కుమారుడు జూలూరి వంశీకృష్ణ సహకారంతో స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమం ములుగు రోడ్, హనుమకొండ‌లో ఉన్న…

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

వేద న్యూస్, కేయూ: బాధితుడు పెండెం రాజేందర్ ఫిర్యాదు మేరకు రూ.50 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ను పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ లో…

దళిత, బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే

హన్మకొండ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: దళిత, బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే అని హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల( కో-ఎడ్యుకేషన్ ) ప్రిన్సిపాల్ ఎస్. ధర్మేంద్ర అన్నారు. బుధవారం తొలి మహిళ ఉపాధ్యాయురాలు…

ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలి: నాగుర్ల వెంకన్న ఓబీసీ సమస్య పరిష్కారానికి కృషి: సంఘం అధ్యక్షులు శివాజీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సరం క్యాలెండర్ ను బుధవారం…

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రజలకు టీఎస్ఎస్ కళాకారుల పిలుపు ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక సారథుల ‘కళాజాత’ వేద న్యూస్, వరంగల్: ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎస్ కళాకారులు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని మూడో డివిజన్ పైడిపల్లి, దేశాయ్ పెట్ లో నిర్వహించిన తెలంగాణ…