Tag: hnk dist

జన సైనికుల ముమ్మర ప్రచారం.. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు వేడుకోలు

వేద న్యూస్, హుజురాబాద్: జన సైనికులు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం సర్పంచ్ అభ్యర్థి మమత గెలుపు కోసం జనసేన కార్యకర్తలు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ కత్తెర…

మంచికి మారుపేరుగా నిలిచిన మాదాడి రవీందర్‌రెడ్డి ఇక లేరు

వేద న్యూస్, వరంగల్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి రవీందర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల విద్యా,ఉపాధి అవకాశాల కోసం…

సబ్జాన్‌కు హాస్టల్‌లో సీటు.. ‘వేద న్యూస్’కు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అభినందన

‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి వేద న్యూస్, కమలాపూర్: ఈ నెల 4న (శుక్రవారం) ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘హాస్టల్ సీటు…

 దేవునూరు ఎడ్లబండ వద్ద బ్లాస్టింగ్.. సామాన్యుల ప్రాణాలంటే పట్టింపులేదా?

జనావాసాలకు సమీపంలో ఉన్నా పట్టించుకోరా? ఓ వ్యక్తికి మెడపైన గాయం, చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రగాయం పేలుళ్లు జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: జనావాసాలకు సమీపంలో ఉన్న గుట్టల్లో(ఎడ్లబండ) రాళ్లను బాంబులతో పేల్చడంతో ప్రజలు…

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు

ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…

పాము కాటుతో వ్యక్తి మృతి

వేద న్యూస్, వేలేరు: పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వేలేరు కు చెందిన దండ సంపత్ రెడ్డి(57) గురువారం తన వ్యవసాయ భూమి వద్ద పొలానికి నీళ్లు పెట్టడానికి…