అవినీతి డాక్టర్లను ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలి
వేద న్యూస్,కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రూ.4.50 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరిగి 20 రోజులు అవుతున్నా కారకులైన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి…