Tag: Hyderabad

పరిశోధనా ఫలాలు సగటుమనిషికి ఉపయోగ పడాలి

వేద న్యూస్, హైదరాబాద్ : వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనా ఫలాలు సగటు మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చాలని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో ప్రభుత్వ సిటీ కళాశాల…

ఉద్యమనేత ఆర్‌వీకి చాన్స్ ఇవ్వండి

23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం 

వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ప్రజాసమస్యలు, పెండింగ్ పనులపై మంత్రి పొన్నం ఆరా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ చార్జి మినిస్టర్ సూచన వేద న్యూస్, హైదరాబాద్: లక్డికాపుల్ లోని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి

అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో,…

సేవలో “రాజు”

వరంగల్ కానిస్టేబుల్‌కు ‘సేవాస్ఫూర్తి’ అవార్డు 2024 సంవత్సరానికి అందుకున్న స్విమ్మర్ రాజు అవార్డు ప్రదానం చేసిన వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లం ఆధ్వర్యంలో ఆ చారిటబుల్…

రాజ్యాంగ పరిరక్షణనే ప్రజలందరి ధ్యేయం: ప్రొఫెసర్ కోదండరామ్

సిటీ కాలేజీలో ‘‘రాజ్యాంగంలోని సాంకేతిక, సంక్లిష్ట పదాల బోధనాయోగ్యత’’పై సదస్సు వేద న్యూస్, చార్మినార్: రాజ్యాంగ పరిరక్షణనే అందరి ధ్యేయం కావాలని ప్రముఖ విద్యావేత్త, రాజనీతి శాస్త్రవేత్త, టీజేఎస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలోని రాజనీతి…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…