Tag: hzb

సబ్బని వెంకట్ ‘కెరీర్ కన్సల్ట్జ్’ సందర్శన

ఎం రోహిత్‌రావు ఆహ్వానం మేరకు.. కరీంనగర్, హుజూరాబాద్ అభివృద్ధి‌పై చర్చ వేద న్యూస్, హుజూరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్(ఐటీ) కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్‌ శుక్రవారం ‘కెరీర్ కన్సల్ట్జ్’ కంపెనీని సందర్శించారు. కరీంనగర్ జిల్లా సీనియర్…

తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్

గ్రూప్- 2 లో మెరిసిన కమలాపూర్ వాసి ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్‌ ఎస్ఐగా ఎంపిక పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని ముద్దాడిన యువకుడు యువతకు ఆదర్శంగా జడల నరేశ్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో…

పేకాటలో ఇద్దరు మాజీ సర్పంచుల అరెస్ట్!

జూదరుల అరెస్టు ఇందులో ఇద్దరు మాజీ సర్పంచులు వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండల పరిధిలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్, కమలాపూర్ మండల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గూడూరులోని మాదాడి శ్రీరాంరెడ్డి పౌల్ట్రీఫాంలో మంగళవారం ఐదుగురు వ్యక్తులు…

పీపుల్స్ లీడర్ వైఎస్ఆర్.. ఇల్లందకుంటలో మాజీ సీఎంకు ఘన నివాళి

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి…

మంచికి మారుపేరుగా నిలిచిన మాదాడి రవీందర్‌రెడ్డి ఇక లేరు

వేద న్యూస్, వరంగల్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి రవీందర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల విద్యా,ఉపాధి అవకాశాల కోసం…

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…