బీఆర్ఎస్ లోకి చేరికలు
వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…
వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…
వేద న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తనయ కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఈ…
వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి…
వేదన్యూస్ – హైదరాబాద్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి…
వేదన్యూస్ – నాంపల్లి అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లోకి చేరనున్నారా..?. గతంలో అధికారం కోసమో.. పదవుల కోసమో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. కారణం ఏదైన సరే పార్టీ మారిన…
వేదన్యూస్ – వరంగల్ కమీషనరేట్ భారతరాష్ట్ర సమితికి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్ముకున్నాయా..?. అసలు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ…
వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…
వేదన్యూస్ – గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ.. అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది.ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తన ఎక్స్ ఖాతాలో మాజీ మంత్రి హారీష్ రావు “గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలు క…