విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
– ఎస్పీ నీతికా పంత్ వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నీతికా పంత్ అన్నారు. సోమవారం వాంకిడి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక…