Tag: mancherial

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మద్దతుదారులుగా బరిలో ఉన్నాం

వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, రొట్టెపల్లి గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వేముల కృష్ణ, ఆత్రం కళావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఓరియంట్ అదానీ గుర్తింపు…

ఘనంగా భారతరత్న అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

వేద న్యూస్, బెల్లంపల్లి : బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం అంబేద్కర్ 70వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యాక్రమానికి రొడ్డ తులసీదాస్, శ్యామ్ మాజీ కౌన్సిలర్…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట రైతుల ఆత్మహత్యాయత్నం..

బెల్లంపల్లిలో కలకలం.. అడ్డుకున్న పోలీసులు రైతుకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ.. వేద న్యూస్ ,బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ ఎదుట పత్తి రైతులు పెట్రోల్, పురుగుల మందులతో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా…

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

సాంఘిక సేవకులకు విశిష్ట ప్రతిభ అవార్డులతో మంచిర్యాల జేసీఐ ఘన సన్మానం 

60 మందికి సర్టిఫికెట్, మెమొంటోలతో శాలువాలు కప్పి సత్కారం విశిష్ట అతిథిగా ఆర్టీవో వివేకానంద రెడ్డి, ముఖ్య అతిథిగా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వెంకటరమణ మంచిర్యాల జెసిఐ-ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ సిరోమణి ప్రోగ్రాం విజయవంతం జేసిఐ మంచిర్యాల చైర్మన్ ఆరుముల్ల రాజు వేద…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: రేకుర్తి కంటి ఆస్పత్రి, గర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని నారాయణ ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోదుంపురం వెంకటేశ్వర్, నేత్ర వైద్యులు…

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వేద న్యూస్, మందమర్రి: ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు,…

భారత్ గౌరవ్ సమ్మాన్ కు ఎంపికైన రాజలింగు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, జ్యోతి నగర్ కు చెందిన డా, రాజలింగు మోతె అడ్వకేట్ భారత్ గౌరవ్ సమ్మాన్-2023 అవార్డు కు ఎంపికయ్యారు. ఈ అవార్డులో భాగంగా సంఘసంస్కర్త, సమాజ ప్రభావశీలుడుగా…

బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ ని ఒడించాలి

బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు వేద న్యూస్, మంచిర్యాల : బీసీ లకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీని ఒడించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని సాయిరాం నగర్ లో బీసీ సంఘాల ఐక్యవేదిక…

బీజేపీతోనే ప్రజలకు మేలు

ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వేద న్యూస్ , మంచిర్యాల : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో…