Tag: mancherial

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

సాంఘిక సేవకులకు విశిష్ట ప్రతిభ అవార్డులతో మంచిర్యాల జేసీఐ ఘన సన్మానం 

60 మందికి సర్టిఫికెట్, మెమొంటోలతో శాలువాలు కప్పి సత్కారం విశిష్ట అతిథిగా ఆర్టీవో వివేకానంద రెడ్డి, ముఖ్య అతిథిగా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వెంకటరమణ మంచిర్యాల జెసిఐ-ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ సిరోమణి ప్రోగ్రాం విజయవంతం జేసిఐ మంచిర్యాల చైర్మన్ ఆరుముల్ల రాజు వేద…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: రేకుర్తి కంటి ఆస్పత్రి, గర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని నారాయణ ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోదుంపురం వెంకటేశ్వర్, నేత్ర వైద్యులు…

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వేద న్యూస్, మందమర్రి: ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు,…

భారత్ గౌరవ్ సమ్మాన్ కు ఎంపికైన రాజలింగు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, జ్యోతి నగర్ కు చెందిన డా, రాజలింగు మోతె అడ్వకేట్ భారత్ గౌరవ్ సమ్మాన్-2023 అవార్డు కు ఎంపికయ్యారు. ఈ అవార్డులో భాగంగా సంఘసంస్కర్త, సమాజ ప్రభావశీలుడుగా…

బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ ని ఒడించాలి

బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు వేద న్యూస్, మంచిర్యాల : బీసీ లకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీని ఒడించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని సాయిరాం నగర్ లో బీసీ సంఘాల ఐక్యవేదిక…

బీజేపీతోనే ప్రజలకు మేలు

ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వేద న్యూస్ , మంచిర్యాల : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో…

చెన్నూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన

వేద న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, 13 వేల గృహాలకు త్రాగు నీరు…