Tag: media

టీఎస్ జేయూ జిల్లా మీడియా ఇన్‌చార్జి, ఆర్గనైజేషన్ సెక్రటరీగా నాగపురి అవినాష్  

వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి అవినాష్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ…

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో.. సెల్ టవరెక్కి నిరసన! (వీడియో)

వేద న్యూస్, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంతో ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి భూమ్మీద కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు ప్రయత్నం…

విలువలతో కూడిన జర్నలిజం చేయాలి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వేద న్యూస్, వరంగల్ టౌన్ : పాత్రికేయులు సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని మాత్రమే చేయాలని తద్వార సమాజంలో ప్రజల ఆదరణ పొందుతామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు.…

అందమైన పెయింటింగ్‌లా ‘లంబాడి వాడల్లో’ ప్రేమపాట

యూట్యూబ్‌లో ట్రెండింగ్ భాష, భావానికి ప్రయారిటీనిస్తూ వినీత్ రూపకల్పన ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ‘లల్లాయి లాలిజో’ పాట ప్రైవేటు సాంగ్స్ అంటే ద్వందార్థాలు, అశ్లీలతకు దాదాపుగా కేరాఫ్ అన్నట్టుగా.. సంగీతానికి అంతగా ప్రాధాన్యత లేకుండా కేవలం బీట్ సాంగ్‌కు సిగ్నేచర్ స్టెప్‌లు,…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…

 కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…