జీవో నం.46ను తగలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు
42%బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్ వేద న్యూస్, ఆసిఫాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని…