Tag: no

జీవో నం.46ను తగలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు

42%బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్ వేద న్యూస్, ఆసిఫాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని…

ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా?

మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో? బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు.. ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్: బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో…

చిన్నారులకు చీకటి చదువు.. అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం !

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం.. వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్ వాడీ కేంద్రం లో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన…

చొప్పదండి ఆరో వార్డులో చిమ్మచీకటి..వీధి లైట్లు లేక జనం అవస్థలు..!

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి 6వ వార్డ్ లో తాగు నీళ్లకు పోయే దారిలో ఎస్టి సామాజిక వర్గం కాలనీలో కనీస వసతులపై మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం…

కనీస రక్షణ లేని ట్రాన్స్ ఫార్మర్.. పొంచిన ప్రమాదం

పొంచిన ప్రమాదం కనీస రక్షణ చర్యలు లేవు మండల కేంద్రంలోని ఓ ప్రధాన బ్యాంకు ఎదుట ఇదీ పరిస్థితి కంచె లేకుండానే ట్రాన్స్ ఫార్మర్.. వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: అది మండల కేంద్రం.. అందులో ప్రభుత్వ రంగ బ్యాంకు.. నిత్యం…

జర్నలిస్టు దామెర రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి

ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు నేతలు వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ జిల్లాలో ఇటీవల సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్…

వార సంతలో వసతులు కరువు

సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొండు బానేష్ వేద న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు…

పర్యవరణాన్ని పరిరక్షించుకోవాలి

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదు

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జరుపుల కాలునాయక్ గురువుకు శిష్యుడి ఘన సన్మానం వేద న్యూస్, డెస్క్: ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్ జరుపు అన్నారు. కాజీపేట మండలంలోని…