Tag: on

భవితకు యువత సైనికులై కష్టపడాలి

నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల…

“బంధన్” బాధ్యతారాహిత్యం!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు తనకు న్యాయం…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

జూన్ 22న కరీంనగర్ ప్రెస్‌ క్లబ్ ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు…

ప్రపంచ పర్యావరణ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

అమృత్ సరోవర్ స్కీమ్‌కు ఈరయ్య చెరువు ఎంపిక వేద న్యూస్, హన్మకొండ: దామెర మండలకేంద్రంలోని ఈరయ్య చెరువు అమృత్ సరోవర్ పథకంలో భాగంగా ఎంపిక అయినందున చెరువు కట్ట వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి…

వరంగల్ లోక్‌సభ స్థానానికి మొదటి రోజు మూడు నామినేషన్లు

వేద న్యూస్, వరంగల్ : లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనది. 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.…

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శ వేద న్యూస్, మరిపెడ: నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం ఉదయం 11 గంటలకు…

ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద రవీందర్ ఆకస్మిక మృతికి సంతాపం

వేద న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన మంద రవీందర్ ఆకస్మిక మరణానికి చింతిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తెలిపారు. ఆదివారం హనుమకొండకు పనిమీద బయలుదేరి వెళ్లిన ఎమ్మార్పీఎస్…