కసాయి ఖాకీ..! పింఛన్ పేరుతో పొలం అక్రమ రిజిస్ట్రేషన్.. తల్లి నిరసన!
వేద న్యూస్, నల్లబెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొడుకు అక్రమాలపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని దళిత వృద్ధురాలు బస్టాండులో నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తల్లి,…