తపాలా శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: తపాలా శాఖ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి గుంప స్వామి అన్నారు. బెజ్జూరు గ్రామానికి చెందిన రంగయ్య ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. రంగయ్య మూగవెల్లి బ్రాంచ్…