Tag: rajanna district

కూల్చివేత పనుల పరిశీలన

గోశాల పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండాలి* *కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* *అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆకస్మిక తనిఖీ వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…

ప్రజల ప్రాణాలతో చెలగాటం…

వెటర్నటి అధికారుల మొద్దు నిద్ర అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు.. వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోచికెన్ సెంటర్, మటన్ సెంటర్లను తనిఖీ చేసిన వెటర్నరీ అధికారులు లేరు. మేక,కోడి కోసే ముందు 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టి…

మళ్లీ కూల్చివేతలు.. బాధితుల ఆందోళన

వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా పనులకు బ్రేక్ ఇచ్చిన అధికారులు పనులను పున:ప్రారంభించారు.ఇందులో భాగంగా…

అక్రమ మట్టి & ఇసుక రవాణా పై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అక్రమ మట్టి మరియు ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వేములవాడ రూరల్ మండలంలోని కొడి…

అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు జెసిబి సీజ్

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం గాలి పల్లి శివారులోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మరియు ఒక జెసిబి ని నమ్మదగిన సమాచారంతో ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసిన…

ఉత్సాహంగా సాగిన ఫ్రెండ్లి పోలీస్ & ప్రెస్ క్రికెట్ మ్యాచ్ లు.

క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి జిల్లా ఎస్పీ.. వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ ఎ టీమ్ వి ఎస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు

జిల్లెల్లలో 26 ఇందిరమ్మ ఇండ్ల పత్రల పంపిణీ* కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్ ,తంగళ్ళపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.; తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన…

ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య..!

వేద న్యూస్, గంభీరావుపేట : గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ (25) ఉద్యోగం వెతుకుతూ పోటీ పరీక్షలు రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది హైదరాబాదు…

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం

జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: గడిచిన 10 రోజుల్లో జిల్లాలో 31మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగాతల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.18సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో…