Tag: rajanna district

భూ భారతి సమస్యల పరిష్కారానికి చర్యలు

చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిసిఎల్ఏ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి…

రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…

బెల్ట్ షాపుల వద్ద పెరుగుతున్న గొడవలు.!

కామన్ గా మారుతున్న మందుబాబుల గొడవలు.! మౌనం వహిస్తున్న బెల్ట్ షాప్ ఓనర్లు.! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు.! వేద న్యూస్ ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని బెల్ట్ షాపులలో మందుబాబులు మద్యం సేవించి…

పైపులను దొంగలించిన నాయకుడు..!?

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు – విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి వేద న్యూస్, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలో నర్సక్క పేట – జవార్ పేట గ్రామాల మధ్య…

ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల : ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్…

గొర్రెల చోరీ నిందితులను పట్టుకోవాలి

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో గొర్రెల చోరీ నిందితులను వెంటనే పట్టుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు…

కూల్చివేత పనుల పరిశీలన

గోశాల పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండాలి* *కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* *అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆకస్మిక తనిఖీ వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…

ప్రజల ప్రాణాలతో చెలగాటం…

వెటర్నటి అధికారుల మొద్దు నిద్ర అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు.. వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోచికెన్ సెంటర్, మటన్ సెంటర్లను తనిఖీ చేసిన వెటర్నరీ అధికారులు లేరు. మేక,కోడి కోసే ముందు 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టి…

మళ్లీ కూల్చివేతలు.. బాధితుల ఆందోళన

వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా పనులకు బ్రేక్ ఇచ్చిన అధికారులు పనులను పున:ప్రారంభించారు.ఇందులో భాగంగా…

అక్రమ మట్టి & ఇసుక రవాణా పై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అక్రమ మట్టి మరియు ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వేములవాడ రూరల్ మండలంలోని కొడి…