Tag: rajanna district

పంచాంగం ఆవిష్కరణ

వేద న్యూస్,వేములవాడ ప్రతినిధి: శ్రీరామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో సనాతన పంచాంగాన్ని అనుసరించి ఉగాది నుండి ఉగాది వరకు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది.. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాసాలును,పక్షాలను,…

భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.2.16 కోట్ల

వేద న్యూస్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. గత 33 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో…

ఎమ్మెల్యే పీఏ మోహన్ తండ్రి మృతి

= కుటుంబానికి పరామర్శ వేద న్యూస్, బోయినిపల్లి: చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యక్తిగత సహాయకుడు అనంతోజి మోహన్ తండ్రి అనంతోజి రామకృష్ణ ఆచార్య ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం ఏడవ రోజు పలువురు ఆయన నివాసానికి…

విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ…

కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రత గల్లంతు

= లిఫ్ట్ దగ్గర అంతా చెత్తాచెదారం వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఫ్ట్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రతకు ఆదర్శంగా ఉండాల్సిన చోటే చెత్త కుప్పలు కనిపించడం…

శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పాత్ర కీలకం

= జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

సెస్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల ధర్నా

= పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని సెస్…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నరసయ్య

వేద న్యూస్, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా…

ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

– ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట, చందుర్తి,వేములవాడ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా…

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్…