Tag: Rajanna Sirisilla

పీఎం కిసాన్‌ పేరుతో పరేషాన్‌..

ఏపీకే లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ.46 వేలు మాయం* వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపెట్ : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్‌ పేరిట ఓ ఏపీకే లింక్‌ వస్తుండగా తెలియక ఓపెన్‌ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు…

18 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి

ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన వేద న్యూస్ ,గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్…

జిల్లా స్థాయి కామిక్ లెవల్ పోటీలు

ప్రభుత్వ స్కూల్ విద్యార్థి కి మొదటి బహుమతి వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం సిరిసిల్ల జిల్లాలోని గీత నగర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ లెవెల్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీ లో…

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం

రైతులకు శిక్షణ కార్యక్రమం వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లో ఈ రోజు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం పైన విలసాగర్ క్లస్టర్ లోని రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.బోయినిపల్లి మండలం లో ఈ పథకం…

భూ భారతి సమస్యల పరిష్కారానికి చర్యలు

చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిసిఎల్ఏ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి…

రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…

బెల్ట్ షాపుల వద్ద పెరుగుతున్న గొడవలు.!

కామన్ గా మారుతున్న మందుబాబుల గొడవలు.! మౌనం వహిస్తున్న బెల్ట్ షాప్ ఓనర్లు.! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు.! వేద న్యూస్ ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని బెల్ట్ షాపులలో మందుబాబులు మద్యం సేవించి…

పైపులను దొంగలించిన నాయకుడు..!?

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు – విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి వేద న్యూస్, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలో నర్సక్క పేట – జవార్ పేట గ్రామాల మధ్య…

ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల : ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్…

గొర్రెల చోరీ నిందితులను పట్టుకోవాలి

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో గొర్రెల చోరీ నిందితులను వెంటనే పట్టుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు…