రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు
వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…