దారుణ ఘాతుకం..కొడుకును చంపి..మూసీలో విసిరేసిన తండ్రి!?
వేద న్యూస్,సిటీ క్రైమ్: అనారోగ్యంతో బాధపడు తున్న మూడేళ్ల కుమారు డిని ఓ తండ్రి చంపేశాడు. ఈ దారుణ ఘాతుకం కలకలం రేపుతోంది. బాలుడిని తండ్రి సంచిలో మూటకట్టి మూసీలో విసిరేశాడు. ఏసీపీ సుధాకర్ వివరాల ప్రకారం… బండ్లగూడ నూరినగర్కు చెందిన…