Tag: should

ఇది కాలువ కాదండోయ్.. సైనిక్ స్కూల్‌కు వెళ్లేందుకు బాట.. తిప్పలు తప్పేదెప్పుడో?

సైనిక్ స్కూల్ కు దారి ఇలా.. వెళ్లేది ఎలా? ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వేద న్యూస్, చొప్పదండి: జిల్లాలో పేరొందిన ప్రభుత్వ పాఠశాల కు ఎవరైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ తమ తమ దేహాలను కుంపు చేసుకోవలసిందే… సరిగ్గా లైట్లు లేని…

చొప్పదండి ఆరో వార్డులో చిమ్మచీకటి..వీధి లైట్లు లేక జనం అవస్థలు..!

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి 6వ వార్డ్ లో తాగు నీళ్లకు పోయే దారిలో ఎస్టి సామాజిక వర్గం కాలనీలో కనీస వసతులపై మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం…

నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్డు!.. 2 మండలాలను కలిపే రహదారి అస్తవ్యస్తం

తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది. వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో…

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ వేద న్యూస్, వరంగల్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉపాధ్యాయ…

యువత క్రీడల్లో రాణించాలి: టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి…

బీసీ కుల గణన తర్వాతనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, ఆసిఫాబాద్: ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు సరైన న్యాయం చేయడం బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు.…

ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్‌ని వెంటనే ప్రకటించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్…

‘పది’ విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి

పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హుజరాబాద్ లో 10వ తరగతి పరీక్ష కేంద్రంను మంగళవారం తనిఖీ చేశారు. 10వ…

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…