అంగన్ వాడీ కేంద్రానికి నీళ్లు మోయాల్సిందేనా?..సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు
వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…