Tag: Telangana

ఉద్యమకారుల “చలో గన్ పార్క్” ను సక్సెస్ చేయండి: సంజీవరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్” కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

వేద న్యూస్, చొప్పదండి: పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా – సబ్బండ వర్గాలకు ప్రజా ప్రభుత్వ అండ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొలిమికుంటలో గ్రామ ఇంచార్జి ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం విడాలి..!

వేద న్యూస్, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంను స్తులాపూర్ గ్రామ రెవిన్యూ పరిధిలోనీ సర్వే నెంబర్:574, 576 లోని 15-17 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా షాలిని విద్యా సంస్థ అక్రమ పద్ధతిలో (పివోటి -1977) చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న…

వీహెచ్పీఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహణ…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: వికలాంగుల హక్కుల పోరాట సమితి మిర్యాలగూడ నియోజకవర్గం స్థాయి సమావేశంను మిర్యాలగూడ పట్టణం ఆర్య సమాజ్ మందిరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎండి అహ్మద్ ఖాన్ అధ్యక్షతన జరిగినది. ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్…

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో సీఎం సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ…

అక్రమంగా మట్టి తవ్వకాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు

05 ట్రాక్టర్లు,01జేసిబి లు స్వాధీనం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్.. వేద న్యూస్ ,ముస్తాబద్ : చిప్పలపల్లి గ్రామ శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వి తరలిస్తున్నరన్న సమాచారం…

అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి

వేద న్యూస్,శాయంపేట: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో…

కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్…

కార్మిక చట్టాల పరిరక్షణకై పోరాడుదాం.

వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…