మళ్లీ కూల్చివేతలు.. బాధితుల ఆందోళన
వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా పనులకు బ్రేక్ ఇచ్చిన అధికారులు పనులను పున:ప్రారంభించారు.ఇందులో భాగంగా…