Month: October 2024

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం ఉమ్మడి చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బక్కి నరేష్ మాట్లాడుతూ…

ఎస్ జి ఎఫ్ ఐ అండర్ 17 వరంగల్ కబడ్డీ జట్టుకు ఎంపికైన వైష్ణవి

సత్తా చాటిన దామెర ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. వైష్ణవి వేద న్యూస్, వరంగల్: జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

టీఎన్ జీ వోఎస్ యూనియన్ నేతలను కలిసిన హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం

వేద న్యూస్, వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా గురువారం హనుమకొండ జిల్లా టి ఎన్ జి వో స్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్, కార్యదర్శి సోమన్న, అసోసియేట్ అధ్యక్షులు వేణు లను, హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు…

అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చర్యలు తీసుకోవడంలో ఆఫీసర్ల అలసత్వం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని లాదళ్ల గ్రామం చుట్టూ క్రషర్స్ ఉన్నాయని, క్రషర్స్ యాజమాన్యాలు పరిమితికి మించి తవ్వకాలు చేపట్టడంతో పాటు బ్లాస్టింగ్ చేస్తున్నారని ఆ గ్రామ యువ నేత పిట్టల రమేష్ ముదిరాజ్ పే…

కేటిఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనాల నరేష్

వేద న్యూస్, వరంగల్: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనాల నరేష్ ను ఎన్నుకున్నారు. కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ నియమకపత్రాన్ని నరేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు…

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

రాచమల్ల అరుణ్ కు మహాత్మా గాంధీ వర్సిటీ వీసీ సత్కారం

డాక్టరేట్ అందుకున్న పూర్వ విద్యార్థి అరుణ్ ను అభినందించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ వేద న్యూస్, వరంగల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన అరుణ్ కుమార్..అనంతరం ఆలిండియా లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ‘గేట్‌’లో…

గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీసీ యువజన సంఘం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల…

మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం 

జనసేన పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి అనురాధ వేద న్యూస్, డెస్క్; మహిళా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని జనసేనపార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ తెలియజేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో…

నిరుపేద యువతి ప్రాణం నిలబెట్టిన సబ్బని వెంకట్

విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత వేద న్యూస్, కరీంనగర్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్…