Month: August 2025

అంజన్న ఆలయ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అగ్రహారం అంజన్న ఆలయం వద్ద పరిశీలన వేద న్యూస్, వేములవాడ: అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద…

‘లిల్లీ’ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఎలి లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) హైదరాబాద్లో తమ కొత్త సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. లిల్లీ ప్రపంచ కార్యకలాపాలలో సామర్థ్యాన్ని మెరుగుపరిచే అధునాతన డిజిటల్, సాంకేతిక సామర్థ్యాల కోసం ఒక కొత్త వ్యూహాత్మక కేంద్రంగా ఇది నిలువనుంది. ఈ…

మర్రిపల్లి గూడెం గ్రంథాలయం పున :ప్రారంభం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లి గూడెం గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటైన మర్రిపల్లి గూడెం ఎంప్లాయిస్ అసోషియేషన్ విద్యార్థుల, ఉద్మోగార్థుల, పేద స్టూడెంట్స్ ఆధ్వర్వంలో ఆదివారం మర్రిపల్లి గూడెం గ్రామ గందాలయం పునః ప్రారంభమైనది. విదానార్థులు,…

ఒత్తిడి తట్టుకోలేక.. ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్!

వేద న్యూస్, బ్యూరో: కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా…

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో.. సెల్ టవరెక్కి నిరసన! (వీడియో)

వేద న్యూస్, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంతో ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి భూమ్మీద కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు ప్రయత్నం…

రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా.. లేనట్లా?: వంగల దాలినాయుడు ప్రశ్న 

ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్షలకు కాంగ్రెస్ ఓబీసీ నేత సంఘీభావం వేద న్యూస్, పార్వతీపురం: రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా…? లేనట్లా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు…

రైతు గెలుపు బాబు సంకల్పం: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

వేద న్యూస్, పార్వతీపురం మన్నెం జిల్లా: రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం నినాదం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో అన్నదాత సుఖీభవ రైతు సదస్సులో శనివారం…

అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ స్కీం ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ టి. జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

8 వారాల్లో చర్యలు తీసుకోండి.. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు

ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాలుడికి నిర్లక్ష్య వైద్యం ఘటనలో.. బాధితుడికి ఆస్పత్రిపై తీసుకున్న యాక్షన్‌ సమాచారం ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ వేద న్యూస్, వరంగల్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) హనుమకొండ బాలసముద్రంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య వైద్య…

‘మున్సిపల్‌’లో నిధుల గోల్‌మాల్..  అవినీతి అడ్డాగా కరీంనగర్ కార్పొరేషన్

కలెక్షన్ కింగ్స్‌గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ , తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్…