Month: October 2025

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

నరేంద్ర మోదీకి బీసీ జాక్ లేఖ వేద న్యూస్, హన్మకొండ: స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర…

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రైతుల ఆందోళన..

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల…

వర్కర్ల జీతాలు వాడుకున్న సెక్రెటరీ..పోలీసుల చర్యలు

ఎస్సై సిరిసిల్ల అశోక్ వేద న్యూస్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామపంచాయతీ చెందిన మాజీ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రస్తుతం వీర్నపల్లి మండలం నకు బదిలీ అయినాడు. గతంలో ఓబులాపూర్ గ్రామ…

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రైతుల ఆందోళన తో నిలిపివేత!?

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల…

‘ఈవీ’ పాలసీ ద్వారా పర్యావరణ పరిరక్షణ..చెక్ పోస్టులు రద్దు: పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్‌ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన చెక్‌ పోస్టుల రద్దు నిర్ణయం బుధవారం నుండి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే రవాణా ప్రక్రియలన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేలా చూసేందుకు…

‘హైహీల్స్’ ధరించడం హెల్త్‌కు ఎంత ప్రమాదమో తెలుసా?..నిపుణులు చెప్పేదిదే..

వేద న్యూస్, డెస్క్: మహిళల్లో దాదాపుగా చాలా మంది స్టైలిష్‌గా కనిపించేందుకు మేకప్ పైన ఫోకస్ చేస్తుండటం సహజంగా మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే కొందరు వెరీ స్టైలిష్‌ గా ఉంటుందని హై హీల్స్ ధరిస్తుంటారు. తద్వారా తమ అందాన్ని మరింత…

ఎములాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల అసహనం

రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భక్తులు వేద న్యూస్ ,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. ఆలయ అభివృద్ధి, విస్తరణ…

ABABS మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల శాఖ అధ్యక్షుడిగా వంగూరి జంగయ్య

అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఘట్కేసర్ మండల అధ్యక్షుడిగా వంగూరి జంగయ్య వేద న్యూస్, మేడ్చల్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల శాఖ అధ్యక్షుడిగా వంగూరి జంగయ్యను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప…

పండుగ పూట ఘోరం..! పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..?

వేద న్యూస్, కొండమల్లేపల్లి: దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో అత్యంత విషాదకర ఘటనచోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనఓ తల్లి.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపిన అనంతరం, తానూ ఉరివేసుకునిఆత్మహత్యకు…

రియాజ్ ఎన్‌కౌంటర్..!?

వేద న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రౌడీషీటర్ షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం, బైక్ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ప్రమోద్‌ను కత్తితో…