Month: October 2025

రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ సర్కారు 

మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేద న్యూస్, చొప్పదండి : కాంగ్రెస్‌ సర్కారు అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారిందని, చొప్పదండి మాజీ శాసన సుంకె రవిశంకర్ అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుందని,…

సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వేద న్యూస్, వరంగల్: నగరం లో సాస్కి( స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ) పథకం అమలుకు సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం కుడా కార్యాలయం…

ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల నర్సమ్మ,( 65) గురువారం ఉదయం విలాసాగర్ చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అమె…

మహిళా జర్నలిస్టులపై దాడి సిగ్గుచేటు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటుచేశారు .ఈ సమావేశం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ,మహిళా జర్నలిస్టు లని…

సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల మహోత్సవల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్, ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల్ పోలీస్ కళాబృందం వారిచే ఇబ్రహీంపట్నం జూనియర్ కాలేజ్ లో…

విత్తనోత్పత్తి క్షేత్రాల క్షేత్ర సందర్శన

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ముగ్గురు రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ…

నీట్ ర్యాంకర్‌కు ఘన సన్మానం

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నీట్(పిజీ)ఎంట్రన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 2136 సాధించినందుకు గాను ముదుగంటి సాయి దినేష్ రెడ్డి,ని…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర : గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది…

రాజన్న సిరిసిల్ల ఇన్ చార్జి కలెక్టర్‌గా గరిమా బాధ్యతల స్వీకరణ 

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం…

షేక్‌పేట్ డివిజన్‌లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాదయాత్ర

వేద న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాదయాత్ర నిర్వహించారు. రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన, వినాయకనగర్, సీతానగర్, మారుతీనగర్ కాలనీల్లో ప్రజలను,…