వేద న్యూస్, జమ్మికుంట:

ఇల్లందకుంట గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పద్మపాని సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో సోమవారం క్రాంతి కళా బృంద సభ్యులు ‘హెచ్ఐవీ(HIV), ఎయిడ్స్(AIDS)పై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాంలో పద్మపాని సొసైటీ క్లస్టర్ లింక్ వర్కర్స్ బోగం రాజు, అనురాధ, కళాకారులు వెంకటాచారి, ఆంజనేయులు, సృజన్, మాధవి, ప్రకాశ్, ఏఎన్ఎం, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.