Author: vedha news

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఇండిపెండెన్స్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రమేష్ అధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు., అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటం…

 ‘జమ్మికుంట’కు జై.. దేశభక్తికి స్ఫూర్తి పతాకగా నిలుస్తున్న పట్టణం

నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన ఈ ప్రోగ్రాంతో పట్టణానికి…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రమేశ్

ఎఫ్ఏసీగా బాధ్యతల స్వీకరణ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి. రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ బి.రమేష్…

కొండపాక మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక

వేద న్యూస్, జమ్మికుంట: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కాసర్ల కొమరయ్య, అధ్యక్షుడిగా కాసర్ల అనిల్, ఉపాధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాట్ల శ్రీనివాస్, కోశాధికారిగా…

ఆసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం లో…

టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం హన్మకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా వాజిద్, ఉపాధ్యక్షుడిగా వెంకన్న వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వాజిద్ హుస్సేన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టీఎస్ఎస్ ఉద్యోగ…

జీ తెలుగు ‘సరిగమప’ ఆడిషన్స్‌లో ఆల్ఫోర్స్ కాలేజీ స్టూడెంట్స్ 

వేద న్యూస్, హన్మకొండ: జీ తెలుగు నిర్వహించిన ‘సరిగమప’ ఆడిషన్స్ లో హన్మకొండ నయీంనగర్ అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు…

బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా కో ఇన్‌చార్జిగా  అనిల్ కుమార్

వేద న్యూస్, కరీంనగర్: బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా కో ఇన్ చార్జి గా గోగికార్ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ తనను జిల్లా కో ఇన్ చార్జిగా నియమించినందుకు ఓబీసీ మోర్చా జాతీయ…

రెండు రోజుల వయసున్న శిశువుపై శునకాల దాడి!!…వరంగల్ ఎంజీఎం‌లో దారుణం..

వేద న్యూస్, వరంగల్: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన రెండు రోజుల వయసున్న శిశువును కుక్కలు చంపేసినట్టు సమాచారం. ఎంజీఎం అవుట్ పోస్ట్ వద్ద కుక్కలు నవజాత శిశువును లాక్కెళ్తుండగా పోలీసులు…

‘మనోహర’ విలాసాగర్

గ్రామ అభివృద్ధిలో ‘గుడి’ది చెరగని ముద్ర పంచాయతీ కార్యదర్శిగా సమర్థవంతంగా మనోహర్‌రెడ్డి విధులు జీపీకి పుష్టిగా ఆదాయ వనరులు సమకూర్చిన యువ అధికారి అభివృద్ధికి మారు పేరుగా గ్రామాన్ని తీర్చిదిద్దిన సెక్రెటరీ అందరి ఆదరాభిమానాలు చూరొగన్న మంచి మనసున్న మనిషి వేద…