Author: vedha news

పాము కాటుతో వ్యక్తి మృతి

వేద న్యూస్, వేలేరు: పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వేలేరు కు చెందిన దండ సంపత్ రెడ్డి(57) గురువారం తన వ్యవసాయ భూమి వద్ద పొలానికి నీళ్లు పెట్టడానికి…

పులి గురించి ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా?

వేద న్యూస్, ఫీచర్స్/అంబీరు శ్రీకాంత్: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకం. కాగా, కాలక్రమంలో మానవ చర్యల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి. వన్యప్రాణుల…

అమ్మవారికి ఆదివాసీల పూజలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంగుబాయి మాలధారణ…

బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు నూతనంగా స్టేషన్ ఇన్స్ స్పెక్టర్లు గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను…

గొప్ప పరిపాలనాదక్షుడు పీవీ నరసింహారావు: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

దేశ మాజీ ప్రధాన మంత్రి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి…

భారతదేశ కీర్తిని దశ దిశలా చాటిన వ్యక్తి పీవీ : మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు

దేశ మాజీ ప్రధాన మంత్రి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి…

మమ్మల్ని టచ్ చేయలేరు..వారి అండదండలతో స్టేషన్‌లో అడుగు పెట్టని రౌడీ షీటర్లు!

మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో సుమారు 56 మంది రౌడీషీటర్లు అందులో 15 మందికే కౌన్సెలింగ్‌!..యాక్టివ్‌గా సుమారు 32 మంది కొంతమంది రాజకీయ నేతల అండదండలతోనే వారు కౌన్సెలింగ్‌కు రారనే అరోపణలు! వేద న్యూస్, కృష్ణ : వరంగల్ నగరంలో కొంతమంది…

పీవీకి ‘‘భారత రత్న’’ రావడం గర్వంగా ఉంది:  మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్థిక సంస్కరణల పితా మహుడు నరసింహారావు అని వ్యాఖ్య వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.…

మాజీ ప్రధాని పీవీకి ‘భారత రత్న’..మరో ఇద్దరు ప్రముఖులకూ.. వారు ఎవరంటే?

వేద న్యూస్, డెస్క్: కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్…

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…