Category: జాతీయం

పార్లమెంటులో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు ..తెలంగాణలో జెండా పాతేనా?

బీజేపీ..దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో బలమైన పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్ట నిర్మాణం కూడా ఉంది. అయితే, ఈ పార్టీలో ఒకప్పుడు మాదిరిగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, హిందూత్వ నినాదంతో పని…

పీఎం, సీఎం, మినిస్టర్ ఫొటోలు వైరల్..ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారంటే?

వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

తల్లుల దీవెనలతో దేశం సుభిక్షంగా ఉండాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వేద న్యూస్, డెస్క్ : మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయన మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి గురువారం మేడారం చేరుకున్నారు. హెలిపాడ్ నుండి…

సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల కలయిక మేడారం : ప్రధాని మోడీ 

వేద న్యూస్, డెస్క్ : మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ…

నిష్క్రమించిన విజ్ఞాన శిఖరం

జన విజ్ఞాన వేదిక (జేవివి), ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ( ఏఐపియస్ఎన్) నాయకులు ప్రొ.ముంద్రా ఆదినారాయణ (73) కు జోహార్లు ప్రశ్న ఎంత చిన్నదైనా, జటిలమైనా, అది రసాయన చర్య వేగమా, క్వాంటం సిద్ధాంతమా లేక మూఢ నమ్మకాల…

మాజీ ప్రధాని పీవీకి ‘భారత రత్న’..మరో ఇద్దరు ప్రముఖులకూ.. వారు ఎవరంటే?

వేద న్యూస్, డెస్క్: కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్…

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…

బీజేపీలోకి రానని స్పష్టంగా చెప్పాను

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ వేద న్యూస్, డెస్క్ : మాపై ఎన్ని కుట్రలు పన్నినా.ఏమీ జరగదు నేను ఎవరికీ తలవంచను.బీజేపిలోకి చేరితే వదిలేస్తాం అంటున్నారు.ఏం తప్పు చేశామని ఆ పార్టీలోకి వెళ్లాలి.. స్పష్టంగా చెప్పాను రాను అని…పాఠశాలలు కడుతున్నం..ఆస్పత్రులు తేరుస్తున్నాము..రహదారులు నిర్మిస్తున్నాం..…

రణరంగంగా మాల్దీవుల పార్లమెంటు!

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ వేద న్యూస్, డెస్క్ : భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి…