Category: జాతీయం

ఈ విషయం మీకు తెలుసా..? ప్రకృతి ఒడిలో సేదతో ఆయుష్షు..!

ప్రకృతిలోని అడవులు, సరస్సులు, జలపాతాలను సందర్శించడం, అటవీ నడక ద్వారా మన దైనందిన జీవిత కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పత్తి చేయబడిన మానసిక ఒత్తిడి సమతుల్యమవుతుంది. కొత్త ఉత్సాహం కలిగి మానసిక, శారీరక ఆనందంతో మనం మన చుట్టూ ఉన్న వారితో…

జీవవైవిధ్యంలో మార్పు ..పండుగలపై దాని ప్రభావం

మానవుడు స్వార్థంతో ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. తనకు కావాల్సిన విధంగా పకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిణామంలో నేలపై, జీవులపై, మొక్కలపై, గాలిపై, నీటిపై అనేక ప్రతికూల ప్రభావాలు పడుతూ కాలుష్యం ఏర్పడి పర్యావరణ సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ఈ కాలుష్యాల…

శాంతి భారతీయుల సహజధర్మం

సమాజంలో శాంతి స్థాపనకు మీడియా పాత్ర కీలకం రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే బ్రహ్మకుమారీస్ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్‌కు హాజరు సమాజంలో శాంతి స్థాపనకు, ఐక్యత, విశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే పేర్కొన్నారు.…

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…

మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా(వీడియో)..వాహ్ పీఎం సాబ్!

ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…

3రోజులపాటు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు..తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు

11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో: జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం వేద న్యూస్, హుజురాబాద్: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’

వేద న్యూస్, బ్యూరో: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. అలా అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ ప్లస్ యూనిక్ యానిమల్. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ…