Category: తెలంగాణ

వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

వేద న్యూస్, కాజీపేట : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేట పట్టణం, 63వ డివిజన్లోని వడ్డెర కాలనీ తిలక్ నగర్ రోడ్డులో సోమవారం 25 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ పనులను 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్…

గట్టును తొలగించండి…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కి మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న గట్టును తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం…

రైతులకు సరిపడా యూరియా అందించాలి

వేద న్యూస్, వరంగల్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నది. రైతులు పంటలను పత్తి మొక్కజొన్న వరి మొదలగు పంటలకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను కూడా వాడుతారని న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు తెలిపారు. గత 15 రోజులుగా…

మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలి

వేద న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులు సిబిసిఐడి విచారణ జరిపించాలాని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ…

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం విడాలి..!

వేద న్యూస్, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంను స్తులాపూర్ గ్రామ రెవిన్యూ పరిధిలోనీ సర్వే నెంబర్:574, 576 లోని 15-17 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా షాలిని విద్యా సంస్థ అక్రమ పద్ధతిలో (పివోటి -1977) చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న…

క్యూ న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో క్యూ న్యూస్ కార్యాలయం పై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల…

కబ్జాకు గురైనా చెరువు, కుంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

కబ్జాకు గురైనా చెరువు, కుంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వేద న్యూస్, కరీంనగర్ : రాష్ట్రంలో చెరువులు, కుంటల లెక్కలు తేల్చాలని, అక్రమణలకు గురికాకుండా వెంటనే హద్దులు నిర్ణయించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర…

ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల : ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్…

గొర్రెల చోరీ నిందితులను పట్టుకోవాలి

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో గొర్రెల చోరీ నిందితులను వెంటనే పట్టుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు…

విద్యార్థులు ఉన్నతంగా చదవాలి

– ఎస్సై రమేష్ బాబు వేద న్యూస్, నెల్లికుదురు : విద్యార్థులు ప్రాథమిక స్థాయినించే ఉన్నతంగా చదివి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు అన్నారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్య ప్రభాకర్ నాయక్…