Category: తెలంగాణ

మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ జయరాజుకు గోల్డ్ స్టార్ అవార్డు

వేద న్యూస్, మడికొండ: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్…

కాంగ్రెస్ పార్టీ శాయంపేట అధ్యక్షుడిగా మారపల్లి రాజు

వేద న్యూస్, శాయంపేట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు కమిటీ ఇన్ చార్జీ లు మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, మామిడిపల్లి సాంబయ్య ,పరకాల వ్యవసాయ కమిటీ వైస్…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..

రాజస్థాన్‌లో అంతర్జాతీయ సదస్సుకు పర్యావరణవేత్త పిట్టల రవిబాబు

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌లోని బికనీర్ మహరాజ గంగా సింగ్ వర్సిటీలో ‘స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ నుంచి…

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చేయొద్దు: ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ యాదగిరి

వేద న్యూస్, వరంగల్ : ఎస్సీ, ఎస్టీల హక్కులకు అండగా నిలిచే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేయొద్దని ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ యాదగిరి అన్నారు. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేందర్…

మే 22న పాకాలలో OWLS, అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ…

హనుమాన్ జయంతి సందర్భంగా పులుకుర్తిలో అన్న దానం

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 22న(గురువారం) హనుమాన్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా దామెర మండలం పరిధి లోని పులుకుర్తి గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్టు హనుమాన్ దీక్ష మాల ధారి పెంచల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేందర్…

పుల్లూరి కుమార్ కు దళిత రత్న అవార్డు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి కుమార్ ను దళిత రత్న అవార్డు వరించింది. ఆయన జీవితం అనేక దళిత విప్లవోద్యమాలతో ముడిపడి ఉంది. గతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, మాదిగ వర్గీకరణ కోసం నిరంతరం…

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

నేడు తిరుపతమ్మ గోపయ్య దేవాలయ ప్రతిష్ట సమావేశం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య దేవాలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుపతమ్మ గోపయ్య దేవాలయం నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలో టెంపుల్ ప్రతిష్ట కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా…