Category: తెలంగాణ

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటు ఖాయం..!

వేదన్యూస్ – నాంపల్లి వరుస వివాదస్పద వ్యాఖ్యలతో ఇటు మీడియాలో నిలుస్తూ అటు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రాజాసింగ్ పై వేటు ఖాయమా..?. ఇప్పటికే రాష్ట్ర…

మంత్రి ఉత్తమ్ మాటనే లెక్కచేయని అధికారులు..!

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇది ఏ శాఖాలోనా అని ఆలోచించకండి. సాక్షాత్తు అత్యంత సీనియర్ మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయి నేత నిర్వర్తిస్తోన్న నీటిపారుదల శాఖలో. ఆదివారం శ్రీరామనవమి…

ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్‌గా రామారావు

వేద న్యూస్, కరీంనగర్: అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఇంగిలె రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం పాటు రామారావు ఈ…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ విధానం తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కంటున్న సంగతి మనకు తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను అంతటా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది.…

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు..!

వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…

హెచ్ సీయూ తరలించడం ఖాయం – కాంగ్రెస్ సీనియర్ ఎంపీ..!

వేదన్యూస్ -గాంధీభవన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో మనం కళ్లారా చూశాము. రాష్ట్రాలను దేశాలను దాటి ప్రపంచాన్ని సైతం చుట్టి వచ్చింది. అంతగా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు వారం రోజులకు పైగా…

సన్నబియ్యం ప్రతి పేదోడికి వరం..!

ఉగాది పండుగ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు…

ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్ డేట్..!

వేదన్యూస్ -ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్లకు సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర పథకం ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ప్రభుత్వం…

జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను తారీఖున జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల ఇరవై మూడు వరకు అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్ పో…