రైతు భరోసా ఇవ్వాల్సిందే
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్ : పట్టభద్రులు తమ ఓటును నమోదున చేసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో…
మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట…
వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి…
వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…
వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…
వేద న్యూస్ కథనానికి స్పందన..తాగునీటి ప్రదేశం పరిశుభ్రం వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తాగునీటి ప్రదేశంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న తీరును ‘వేద న్యూస్ తెలుగు దినపత్రిక’ ..“హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట…
అయ్యా..ఈ నీళ్లు మీరు తాగుతారా? వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంచి నీళ్లు తాగాలంటే..రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగు నీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగునీరు చేరడంతో తాగునీరు కలుషితంగా, విధంగా మారుతోంది. దీంతో…
వేద న్యూస్, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన గంగిశెట్టి రంజిత్ కుమార్కు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జవహార్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన…
వేద న్యూస్, వరంగల్: అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను దామెర మండల పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దామెర…