Category: తెలంగాణ

బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల?

మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!? దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్ సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్…

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య

వేద న్యూస్, డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశిల కాలనిలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు…

జూన్ 22న కరీంనగర్ ప్రెస్‌ క్లబ్ ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు…

వామ్మో భయానిక దృశ్యం.. ఒకే ఇంట్లో 32 నాగుపాము పిల్లలు

వేద న్యూస్, కొత్తగూడెం: పాము పేరు చెపితేనే సహజంగా అందరికీ భయం వేస్తోంది. అందులో నాగు పాము అంటే అందరికీ ముచ్చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగు పాము పిల్లలు…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

నూతన వధూవరులకు ప్రణవ్ ఆశీస్సులు

వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజక వర్గంలోకాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ సుడిగాలి పర్యటన చేశారు.రాహుల్ గాంధీ జన్మదిన సందర్బంగా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మక్కపల్లి గ్రామంలోని దాసరపు సమ్మయ్య-అరుణ…

ఘనంగా రాహుల్‌గాంధీ బర్త్ డే

యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు ఆధ్వర్యంలో వేడుకలు వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ…

పిల్లలకు పోషకాహారం అందాలి:కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్

వేద న్యూస్, మహబూబాబాద్ : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భీనీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

డాక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఎంప్లాయీస్ కు వైద్య శిబిరం

ప్రత్యేక వైద్యశిబిరానికి ఎంప్లాయీస్ నుంచి విశేష స్పందన వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి…