ఎంపీ బండి సంజయ్ కు జేడీఎస్ నేత వాసు కృతజ్ఞతలు
‘దానాపూర్’ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆగడం పట్ల సంతోషం వేద న్యూస్, జమ్మికుంట: సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ‘దానాపూర్-పాట్నా ఎక్స్ ప్రెస్’ బుధవారం నుంచి జమ్మికుంట రైల్వేస్టేషన్లో ఆపేందుకు కృషిచేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు…