Category: తెలంగాణ

గ్రంథాలయ చైర్మన్ పదవి వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష..!

-మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ వేద న్యూస్, కాజీపేట : హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష అని మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ అన్నారు.శుక్రవారం కాజీపేట మీడియా పాయింట్…

గల్ఫ్ బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

O *రూ. 10 లక్షల విలువైన చెక్కు అందించిన కలెక్టర్* వేద న్యూస్ , సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలం నర్సక్క పేటకు చెందిన ముత్యం వెంకటేశం కుటుంబానికి మంజూరైన పరిహార చెక్కును కలెక్టర్ శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు.…

బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు శిక్షణ.

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట గ్రామం రైతు వేదిక లో భూపాలపల్లి నియోజక వర్గం (108) లోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లో ఉన్న 42 పోలింగ్ బూత్ లకు బూత్ లెవల్ ఆఫీసర్స్ తో ముగ్గురు మాస్టర్ ట్రైనర్స్…

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం

వేద న్యూస్, కాజీపేట : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజీపేట పట్టణం 63వ డివిజన్లోని జూబ్లీ మార్కెట్ వడ్డెర కాలనీ లో శుక్రవారం ఇంద్రమ్మ లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇల్లుకు 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ముగ్గు పోసి ప్రారంభించారు.…

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు విరాళాల సేకరణ

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పద్మశాలి కులస్తుల ఆరాధ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు నడుం బిగించారు. మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య ఆధ్వర్యంలో…

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ* *రోడ్డు భద్రత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలి *రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని…

13న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన యుద్ధం ఎవరి కోసం అను అంశంపై జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భాగస్వామ్య పార్టీల…

రిజర్వేషన్ హామీని అమలు చేయాలి

వేద న్యూస్, హన్మకొండ: స్థానిక సంస్థల ఎన్నికల ముందే ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని అమలు చేయాలని ముదిరాజ్ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ (మెపా) గోనెల విజేందర్ ముదిరాజ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఓ…

కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం

హస్తం పార్టీ నాయకులు రేణుక శివకుమార్ గౌడ్ వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. బలహీన వర్గాల పక్షాన బీసీ సంక్షేమ శాఖ…

ఘనంగా ఎమ్మెల్యే పల్లా బర్త్ డే

వేద న్యూస్, వరంగల్/ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోడశపల్లి వాస్తవ్యుడు, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 62 జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ,…