Category: తెలంగాణ

వైభవంగా శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : కేతపల్లి మండలం లోని భీమవరం గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా…

బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం..!

వేదన్యూస్ – గాంధీభవన్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో భారతరాష్ట్ర సమితి చీకటి ఒప్పందం చేసుకుంది. అందుకే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు.. చవాక్కులు పేలుస్తున్నారు. ప్రధాన మంత్రి నరేందర్…

సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం సహాపంక్తి భోజనం..!

వేదన్యూస్ -భద్రాచలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సతీమణితో కల్సి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుళ్లకు పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందజేశారు. అనంతరం అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం పాల్గోన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క…

శ్రీరామ సినిమాస్ ఆధ్వర్యంలో అన్నదానం

వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సినిమాస్ మేనేజ్‌మెంట్ వారు ఆదివారం అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామ సినిమాస్ ఆధ్వర్యంలో పెరిగిద్ద హనుమాన్ దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం…

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..!

వేదన్యూస్ – వరంగల్ కమీషనరేట్ భారతరాష్ట్ర సమితికి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్ముకున్నాయా..?. అసలు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటు ఖాయం..!

వేదన్యూస్ – నాంపల్లి వరుస వివాదస్పద వ్యాఖ్యలతో ఇటు మీడియాలో నిలుస్తూ అటు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రాజాసింగ్ పై వేటు ఖాయమా..?. ఇప్పటికే రాష్ట్ర…

మంత్రి ఉత్తమ్ మాటనే లెక్కచేయని అధికారులు..!

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇది ఏ శాఖాలోనా అని ఆలోచించకండి. సాక్షాత్తు అత్యంత సీనియర్ మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయి నేత నిర్వర్తిస్తోన్న నీటిపారుదల శాఖలో. ఆదివారం శ్రీరామనవమి…

ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్‌గా రామారావు

వేద న్యూస్, కరీంనగర్: అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఇంగిలె రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం పాటు రామారావు ఈ…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ విధానం తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కంటున్న సంగతి మనకు తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను అంతటా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది.…