Category: తెలంగాణ

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

 ఓబీసీ మహాసభను సక్సెస్ చేద్దాం

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్: నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ…

ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ

రూ.40 వేలు లంచం తీసుకుంటూ.. వేద న్యూస్, వరంగల్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పోలీస్ ఉద్యోగి పట్టుబడ్డారు. ఒక కేసులో ముగ్గురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్…

ప్రజా పాలనకు పాలాభిషేకం

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు పాలాభి షేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాల్లో జామచేసిన సందర్భంగా అర్షం వ్యక్తం…

సేవా మార్గంలో ప్రశాంత్

నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన యువకుడిని అభినందిస్తు్న్న పలువురు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘సేవే మార్గం’గా పయనిస్తూ..నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి అడుగులు వేస్తున్న యువకుడిని వలువురు అభినందిస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా తన ఊరికి…

నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ‘సబ్బని’

మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు…

జమ్మికుంట ఏఎంసీ పీఠంపై టీజేఎస్ నజర్

చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న టీజేఎస్ రాష్ట్ర నాయకురాలు స్రవంతి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ గిరి…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

బీసీ కుల గణన తర్వాతనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, ఆసిఫాబాద్: ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు సరైన న్యాయం చేయడం బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు.…