Category: Breaking News

అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఆఫీసర్లు.. ప్రజల సం‘రక్షణ’కు తక్షణ చర్యలు

భారీ వర్షంతో పొంచిన వరద ముప్పు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.…

ఆ జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు.. అధికారిక ఉత్తర్వులు

వేద న్యూస్, కామారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి డీఈవో బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం…

కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి గల్లంతు!

వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి: జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో…

పోలీసుల సహకారంతో కార్పొరేటర్ ముందడుగు.. రోడ్లపై గుంతల పూడ్చివేత

వేద న్యూస్, కాజీపేట: రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల…

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. రేషన్ డీలర్లకు రూ.47 కోట్ల కమీషన్ రిలీజ్

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 22న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘కమీషన్ కోసం డీలర్ల ఎదురుచూపులు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమయింది. వారంలోపు…

అర్ధరాత్రి ముసుగు దొంగల సంచారం.. భయాందోళనలో పట్టణవాసులు

ఖాకీల పెట్రోలింగ్ పెంచాలి ముసుగు దొంగలను వెంటనే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి: ప్రజలు వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ స్కూల్ ప్రాంతంలో ముసుగు దొంగలు తిరుగుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఒకరి ఇంట్లోని…

సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం..!

వేద న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహన్ని ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారు. ఇది చూసిన ప్రజలు పలు రకాల కామెంట్స్ తో సోషల్…

యూరియాకు రైతుల క్యూ లైన్లు.. “ప్రైవేటు”గా బ్లాక్ చేస్తున్నారా!?

ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..? నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్ వేద న్యూస్, నల్లబెల్లి: రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా…

కసాయి ఖాకీ..! పింఛన్ పేరుతో పొలం అక్రమ రిజిస్ట్రేషన్.. తల్లి నిరసన!

వేద న్యూస్, నల్లబెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొడుకు అక్రమాలపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని దళిత వృద్ధురాలు బస్టాండులో నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తల్లి,…

రోడ్లు బాగు చేయాలని మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా

వేద న్యూస్, ఇల్లంతకుంట: రోడ్లు బాగు చేయాలి అని మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రహీంఖానపేట గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రహీంఖానపేట లో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ…