Category: Breaking News

శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే…!

యావత్ హిందూ లోకానికి అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడి పుట్టిన రోజు… పెళ్ళి రోజు ఒక రోజే కావడం మరో విశేషం. ఈరోజు ప్రపంచమంతటా రామ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ప్రపంచంలో ఉన్న హిందువులంతా శ్రీరాముడ్ని పూజించి ఆ దేవుడి ఆశీస్సులను అందుకోవాలని…

మంత్రి ఉత్తమ్ మాటనే లెక్కచేయని అధికారులు..!

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇది ఏ శాఖాలోనా అని ఆలోచించకండి. సాక్షాత్తు అత్యంత సీనియర్ మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయి నేత నిర్వర్తిస్తోన్న నీటిపారుదల శాఖలో. ఆదివారం శ్రీరామనవమి…

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ విధానం తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కంటున్న సంగతి మనకు తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను అంతటా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది.…

రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు..!

ఐపీఎల్ -2025సీజన్ లో భాగంగా పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న తాజా మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తి ఓవర్లు ఆడి 4వికెట్లను కోల్పోయి 205పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో బ్యాటర్ యశస్వీ జైస్వాల్ భీకర పామ్ లోకి…

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు..!

వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…

హెచ్ సీయూ తరలించడం ఖాయం – కాంగ్రెస్ సీనియర్ ఎంపీ..!

వేదన్యూస్ -గాంధీభవన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో మనం కళ్లారా చూశాము. రాష్ట్రాలను దేశాలను దాటి ప్రపంచాన్ని సైతం చుట్టి వచ్చింది. అంతగా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు వారం రోజులకు పైగా…

ములక్కాయలతో లాభాలెన్నో…!

ఏ విందు కార్యక్రమైన సాంబారు చేసినప్పుడు దానిలో ములక్కాయలు.. దోసకాయలు.. సొరకాయలు వేయడం మనం చూస్తూ ఉంటాము.సాంబారు వేయించుకునేటప్పుడు వీటన్నింటిలో మునక్కాయ ముక్కలు వేయమని అడిగి మరి వేయించుకుంటాము. అంతగా ఇష్టపడతాము మనం. మరి అలాంటి ములక్కాయ కూర వల్ల లాభాలు…

సన్నబియ్యం ప్రతి పేదోడికి వరం..!

ఉగాది పండుగ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు…

చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి ..!

వేదన్యూస్ -చెపాక్ చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతులేత్తేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ 51బంతుల్లో 77పరుగులతో రాణించడంతో ఢిల్లీ…

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త.!

వేదన్యూస్ – ఢిల్లీ రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ…