Category: తెలంగాణ

చిరుధాన్యాల వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ మిల్లెట్స్ వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు కలవని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మిల్లెట్…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ , పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

పహెల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి విచారకరం: ఐఎంఏ హూజూరాబాద్ జమ్మికుంట శాఖ

ఉగ్ర దాడిని ఖండించిన ఐఎంఏ జమ్మికుంట, హుజూరాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సుధాకర్, సెక్రెటరీ సురేశ్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మూకశ్మీర్ పహెల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హుజురాబాద్,జమ్మికుంట బ్రాంచ్…

శిక్ష కంటే పునరావాసమే ముఖ్యం

‘పనిష్‌మెంట్ వర్సెస్ రిహాబిలిటేషన్’పై డిస్కషన్‌లో స్టూడెంట్స్ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పై అంశంపై డిబేట్ వేద న్యూస్, జమ్మికుంట: తప్పటడుగులు వేసే యువతను శిక్షించడము కంటే వారికి పునరావాసము కల్పించడం ముఖ్యమని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట ప్రభుత్వ…

ఉగ్రవాద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం..!

వేదన్యూస్ – జపాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా ఆయన ఈసందర్భంగా అభివర్ణించారు.”ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”…

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్…!

వేదన్యూస్ – హైదరాబాద్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని చిలాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ (48) అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ వృతి చేసుకుంటూ జీవనం సాగించేవాడు.ఆదివారం సరదాగా తన గ్రామస్తులతో కలిసి చిల్లాపురం గ్రామ శివారులోని చెరువు…

కోదాడ విద్యార్థికి ఐఐటీ లో 969 ర్యాంక్

వేద న్యూస్, కోదాడ టౌన్ : సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయంలో లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసిన తిప్పన అభిరామ్ రెడ్డి ఇంటర్ వరంగల్ ఏస్ఆర్ కాలేజ్ లో చదువుకున్నాడు. శనివారం ప్రకటించిన…