Tag: acb

దొంగతనం కేసులో రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ఏసీబీ నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్ఇ న్‌స్పెక్టర్ వేద న్యూస్ టేక్మాల్: బి ఎన్ ఎన్ ఎస్,చట్టం, 2023లోని సెక్షన్ 35(3) కింద జారీ చేయబడిన నోటీసులకు సంబంధించి మరియు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దొంగతనం…

పంట పొలాల నుంచి ఎస్ఐని తీసుకొచ్చిన అధికారులు..(వీడియో) ఏసీబీ వలలో సబ్ ఇన్ స్పెక్టర్

వేద న్యూస్, క్రైమ్ బ్యూరో: పంట పొలాల్లోకి పారిపోయిన పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను ఏసీ బి అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై..…

ఇందిరమ్మ ఇల్లు బిల్లు క్లియరెన్స్ కు లంచం డిమాండ్.. ఏసీబీ దాడి

గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ దాడి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు వేద న్యూస్ గంగాధర: గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం…

భూమి పంచనామాకు సర్వేయర్ డబ్బులు డిమాండ్.. ఏసీబీ వలకు చిక్కిన అధికారి

వేద న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ రైతు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నాగార్జున రెడ్డి…

లంచం ఇవ్వకండి..సమాచారం ఇవ్వండి

వేద న్యూస్, డెస్క్ : ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే.. లంచం ఇవ్వకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్‌ కోరారు.కాగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు లంచం ఇవ్వకండి..…

ఏసీబీ వలలో తహసిల్దార్

వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసిల్దార్ మాధవి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే కసర బోయిన గోపాల్ అనే రైతు మే తొమ్మిదవ తేదీన తన తండ్రి పేరుతో ఉన్న మూడు ఎకరాల రెండు గుంటల…

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

వేద న్యూస్, డెస్క్ : మ‌హ‌బూబాబాద్ స‌బ్ రిజిస్ట్రార్ త‌స్లీమా ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. ఓ ల్యాండ్ రిజిస్ట్రేష‌న్ చేసే విష‌యంలో ఆమె డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర‌యించాడు. కాగా శుక్రవారం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రిజిస్ట్రార్ కార్యాల‌యంలోనే…

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

వేద న్యూస్, కేయూ: బాధితుడు పెండెం రాజేందర్ ఫిర్యాదు మేరకు రూ.50 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ను పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ లో…

తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నోట్ల కట్టలు

– పెట్టెలో రూ.2 కోట్ల నగదు వేద న్యూస్, నల్లగొండ: ఏసీబీ వలకు చిక్కాడు ఓ అవినీతి అధికారి. ప్రజాసేవ చేయాల్సిన ఆ ఆఫీసర్..అందినకాడికి దోచుకున్నాడు. కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా భారీ ఎత్తున నోట్ల…