Tag: Accident

లారీ ఢీకొని వ్యక్తి మృతి

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం శనగరం గ్రామ శివారులో నేషనల్ హైవే-365లో బుధవారం ఉదయం లారీ ఢీకొట్టడంతో ఒక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందాడు. అర్వాయపల్లి గ్రామానికి చెందిన బసవరాజులు కుమార్ స్వామి (50) రోడ్డు దాటుతుండగా ఘటన జరిగింది.…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు అక్కడికక్కడే మృతి..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం వరంగల్ నుండి హైదరాబాద్ కు ద్విచక్ర…

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు (వీడియో)

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా…

ఒళ్లు గగుర్పొడిచే వీడియో..ఆటోపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

ఘోర ప్రమాదం.. ఆటోపై నుంచి దూసుకెళ్లిన లారీ వేద న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.…

కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి గల్లంతు!

వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి: జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో…

స్కూల్ ఆటో బోల్తా.. విరిగిన స్టూడెంట్ కాలు.. 8 మందికి గాయాలు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. స్థానికుల కథనం ప్రకారం..బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లంగ్ ఆటోలో సుమారు 9 మంది ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్నారు. గాయత్రి డిగ్రీ కాలేజ్…

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆఫీసర్ల ముందడుగు.. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆఫీసర్ల క్షేత్రస్థాయి పరిశీలన వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఆదేశాల మేరకు సిరిసిల్ల నుండి కరీంనగర్ కు వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపెల్లి కూడలి రుద్రవరం బోయినిపల్లి మండలం…

జనసేన కార్యకర్తకు ప్రమాద బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, ఓరుగల్లు: రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక…

రోజుకో యాక్సిడెంట్..!

ప్రమాదకరంగా మారిన ఏకశిలా జంక్షన్ భయాందోళనలతో స్థానికులు, నగరవాసులు ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని గొర్రెకుంట ప్రజల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: ప్రభుత్వాలు మారుతున్నాయి..నాయకులు మారుతున్నారు..కానీ, ఆ సమస్య మాత్రం అలానే కొనసా..గుతోంది. ఎప్పటి చిప్ప ఎనుగులోనే అన్నట్టు సమస్యలను…